Type Here to Get Search Results !

ద్వారానికి అంత ప్రాముక్యం ఎందుకు ఇస్తారు?

 ద్వారానికి అంత ప్రాముక్యం ఎందుకు ఇస్తారు?

ద్వారానికి పైనున్న కమ్మి లక్ష్మి స్వరూపము, అందుకే దానికి మామిడి తోరణం కడతారు. క్రింద కమ్మి పవిత్రమైనది, కనుక దానికి పసుపు రాస్తారు. శాస్ర పరంగా చెప్పాలంటే గడప కు పసుపు రాయడం వల్ల క్రిమి కీటకాలు, విష పురుగులు ఇంట్లోకి రాకుండా ఉండటానికి అనుకోవచ్చు.






Top

Bottom